ఇందుకూరుపేట: విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

63చూసినవారు
ఇందుకూరుపేట: విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి చెన్నకేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా, కుంభాభిషేక కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్