కొడవలూరు: ఆలయ మరమ్మతులకు సొంత నిధులు సమకూర్చిన ప్రశాంతమ్మ

60చూసినవారు
కొడవలూరు: ఆలయ మరమ్మతులకు సొంత నిధులు సమకూర్చిన ప్రశాంతమ్మ
తన సొంత నిధులతో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఆలయాల మరమ్మతులు చేపట్టారు. కొడవలూరు మండలం మూలకట్ల సంఘంలో శ్రీ పోలేరమ్మ గుడి, దర్గా సంఘం రాములవారి గుడి మరమ్మతులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తమ సొంత నిధులను సమకూర్చారు. ఆ నిధులతో గ్రామ ప్రజలు ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు ఏ నాయకులు వచ్చినా తమను దోచుకున్నారే తప్ప నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రశాంతమ్మ వచ్చాక మంచి జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్