కొడవలూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. మండలంలోని రేగడి చెలిక గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం నాయకులు బత్తల కమల్ తేజ యాదవ్, కటారి భాను యాదవ్, నాని, నాగార్జున లు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. వారికి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సమచిత స్థానం లభిస్తుందన్నారు