కోవూరు: వైసీపీ పార్టీ బ్రతుకంతా ఫేక్ ప్రచారాలే

51చూసినవారు
కోవూరు: వైసీపీ పార్టీ బ్రతుకంతా ఫేక్ ప్రచారాలే
టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ పార్టీ బ్రతుకంతా పేక్ ప్రచారాలే అని మండిపడ్డారు. 2019కి ముందు వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీటీడీకి చెందిన పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మళ్లీ గోవులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

సంబంధిత పోస్ట్