మనుబోలు, కోవూరు మండలాల్లో నేడు పవర్ కట్

83చూసినవారు
మనుబోలు, కోవూరు మండలాల్లో నేడు పవర్ కట్
మనుబోలు మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ అనిల్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు. అలాగే కోవూరు మండలంలోని అన్ని ప్రాంతాల్లో ఉదయం 8:30 నుంచి 1.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్