మట్టి నమూనాలు సేకరణ పై శిక్షణ కార్యక్రమం

69చూసినవారు
మట్టి నమూనాలు సేకరణ పై శిక్షణ కార్యక్రమం
కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు మంగళవారం మట్టి నమూనాలు సేకరణ పై వ్యవసాయ అధికారులు శిక్షణ ఇచ్చారు. మట్టి నమూనాలు ఏ విధంగా సేకరించాలో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించారు. మట్టి నమూనాలు సేకరించి, భూసార పరీక్షలు చేయించడం ద్వారా ఎరువులు పురుగుల మందులు పరిమిత మోతాదులో వినియోగించి, వ్యవసాయ ఖర్చులు గణనీయంగా తగ్గించుకోవచ్చుని తెలిపారు.

సంబంధిత పోస్ట్