విడవలూరు వైసీపీ సమన్వయ కమిటీ ఏర్పాటు

60చూసినవారు
విడవలూరు వైసీపీ సమన్వయ కమిటీ ఏర్పాటు
విడవలూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ మేరకు కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సమన్వయ కమిటీ సభ్యులుగా దాసరి సంపూర్ణమ్మ, ప్రభావతి, గుంజి యామిని, చల్ల వరలక్ష్మి, కాయల సౌందర్యను నియమించారు. మండలంలో అతని సమన్వయం చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు

సంబంధిత పోస్ట్