నెల్లూరు జిల్లాలో ఫోర్జరీ సంతకాల కలకలం

85చూసినవారు
నెల్లూరు జిల్లాలో ఫోర్జరీ సంతకాల కలకలం
నెల్లూరు నగర పాలక సంస్థలో జరిగిన కమిషనర్ల ఫోర్జరీ సంతకాల కేసులో జయవర్ధన్‌ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు శనివారం నాలుగవ పట్టణ పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు చేరుకొని, జయవర్ధన్‌ను నాలుగు రోజుల పాటు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు.ఈ కేసు నెల్లూరు నగరంలో చర్చనీయాంశంగా మారింది, ఫోర్జరీ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్