ఓట్లు లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి

55చూసినవారు
ఓట్లు లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి
ఓట్లు లెక్కింపు సమయంలో
కౌంటింగ్ ఏజెంట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి దిశానిర్దేశం చేశారు. నెల్లూరు సిటి నియోజకవర్గ కార్పోరేటర్లు, కౌంటింగ్ ఏజెంట్లతో ఆదివారం రామ్మూర్తి నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్టీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, పర్వత రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్