నెల్లూరు: భారత్ సింధూర్ ఎంఎస్ఎంఆర్ పార్క్ శంకుస్థాపన

66చూసినవారు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అమంచర్ల ఎంఎస్ఎంఈ పార్కుకు భారత్ సింధూర్ పేరుతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్దిరెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారత్ మాతాకి జై. ఖబర్ధార్ పాకిస్థాన్ అంటుజై, ఖబర్దార్ పాకిస్తాన్ అంటూ నినాదాలు చేసారు.చేశారు. ఆమంచర్ల గ్రామంలో 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ భానుశ్రీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్