నెల్లూరు: నారా లోకేష్ కు స్వాగతం పలికిన గిరిధర్ రెడ్డి

121చూసినవారు
నెల్లూరు: నారా లోకేష్ కు స్వాగతం పలికిన గిరిధర్ రెడ్డి
నెల్లూరు జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు రేణిగుంట విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డిని లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. సోమవారం పలు కార్యక్రమాలలో లోకేష్ నెల్లూరులో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్