నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి. ఇంటి పట్టాలు ఇచ్చేందుకు క్యాబినెట్ మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ సంబరాలు అంబరాన్ని అంటాయి. మాజీ జెడ్పిటిసి విజేతారెడ్డి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.