నెల్లూరు: పరిశ్రమల ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి అగ్ర తాంబూలం

63చూసినవారు
నెల్లూరు: పరిశ్రమల ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి అగ్ర తాంబూలం
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అగ్రతాంబూలం వేస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం రాత్రి నెల్లూరు భగత్ సింగ్ కాలనీ ఎదురుగా ఏపీఐఐసీ, ఎంఎస్ఎంఈ పార్క్ వద్ద రూ. 12 కోట్లతో నిర్మిస్తున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్