నెల్లూరు: అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

63చూసినవారు
నెల్లూరు: అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ సునంద విమర్శించారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏ స్కీం ర‌చించినా దానివెనుక స్కాం త‌ప్ప‌కుండా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో లావణ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్