నెల్లూరు: బీవీనగర్ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతుంది

61చూసినవారు
నెల్లూరు: బీవీనగర్ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతుంది
నెల్లూరు నగరంలోని బీవీనగర్ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతుందని త్వరలోనే అండర్ బ్రిడ్జిలు నిర్మాణం అవుతాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కొండాయపాలెం గేట్, బి. వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండాయపాలెం గేట్, బి. వి. నగర్ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతుందన్నారు.

సంబంధిత పోస్ట్