నెల్లూరు: మురళీకృష్ణ నాయక్ కు కొవ్వొత్తులతో నివాళి

59చూసినవారు
నెల్లూరు: మురళీకృష్ణ నాయక్ కు కొవ్వొత్తులతో నివాళి
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో భారత సైనికుడు మురళి కృష్ణ నాయక్ మృతి చెందడంతో అయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ, బీజేవైఎం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి నివాళ్లు అర్పించారు ఈ సందర్బంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ మురళి కృష్ణ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నేతలు ఆదిత్య సాయి, సాంబశివారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్