నెల్లూరు: ఆహ్లాదకరంగా పార్కులను తీర్చిదిద్దుతున్నాం

68చూసినవారు
నెల్లూరు: ఆహ్లాదకరంగా పార్కులను తీర్చిదిద్దుతున్నాం
రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో ఉన్న అన్ని పార్కులను పూర్తిస్థాయి వసతులతో ఆధునీకరించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు. శనివారం రాత్రి నెల్లూరు మూడో డివిజన్ సమీపంలోని సింహపురి కాలనీ వద్ద ఆధునికరించిన ఎన్టీఆర్ పార్కును, చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఎస్పీ బాలసుబ్రమణ్యం పార్కును మంత్రి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్