నెల్లూరు: మున్సిపల్ ఉద్యోగులకు ఆటల పోటీలు

81చూసినవారు
నెల్లూరు: మున్సిపల్ ఉద్యోగులకు ఆటల పోటీలు
మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు ఏపీ మునిసిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నెల్లూరులో ఏర్పాటు చేసిన ఆటల పోటీలను నగర మేయర్ పొట్లూరి స్రవంతి శనివారం ప్రారంభించారు. యుద్ధంలో మరణించిన అమరవీరుడు పి మురళి నాయక్ కు యూనియన్ నాయకులు మొదట నివాళులర్పించారు. ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బందితో మమేకమై ఆటల పోటీలలో నగర మేయర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్