నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5 ఏసీ బస్ షెల్టర్లు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ వేసవికాలంలో వయోవృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, మహిళల సౌకర్యార్థం కోసమే ఈ ఏసీ బస్ స్టాప్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం వీటిని వినియోగంలోకి తీసుకురాకపోగా, వీటిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు.