నెల్లూరు: వేదగిరి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి

74చూసినవారు
నెల్లూరు: వేదగిరి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి
నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ పై వేంచేసియున్న వేదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి ) సందర్బంగా అభిషేకం, గోవింద నామ సంకీర్తనలతో గిరిప్రదక్షిణను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారు ప్రత్యేక పుష్పాలంకరణ లతో భక్తులకు వైకుంఠ ద్వారం నుండి ఉత్తరద్వార దర్శనమిచ్చారు. ఈవో వేమూరి గోపి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్