విడవలూరు: వైసీపీ నేత అచ్యుత్ రెడ్డి టిడిపిలో చేరిక

72చూసినవారు
విడవలూరు: వైసీపీ నేత అచ్యుత్ రెడ్డి టిడిపిలో చేరిక
వైసీపీ జిల్లా రైతు సంఘ అధ్యక్షులు పూండ్ల అచ్యుత్‌ రెడ్డి ఆ పార్టీ వీడి నెల్లూరు నగరంలోని వి పి ఆర్ నివాసంలో శుక్రవారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. విడవలూరు, రామతీర్ధం, గాజులదిన్నె, రామచంద్రాపురం, రామతీర్ధం, వావిళ్ళ, దండిగుంట, దంపూరు తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

సంబంధిత పోస్ట్