జ‌గన్ పాకిస్థాన్ వెళ్లిపోవ‌చ్చు: ఎమ్మెల్యే

78చూసినవారు
ఏపీలో తిరుమ‌ల ల‌డ్డూ వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ల‌డ్డూ విష‌యం ఇటు అధికార పార్టీలు అటు ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ మ‌ధ్య వాద‌న‌లు న‌డుస్తున్నాయి. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌కు భార‌త‌దేశం న‌చ్చ‌క‌పోతే సౌదీ అరేబియా లేదా పాకిస్థాన్ వెళ్లిపోవ‌చ్చ‌న్నారు. త‌ల్లి, చెల్లిని దూరం చేసుకున్న జ‌గ‌న్‌కు మ‌తాల మీద గౌర‌వం ఉంటుందా..? అని ప్ర‌శ్నించారు.

సంబంధిత పోస్ట్