ముత్తుకూరులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కీలక సమీక్ష

83చూసినవారు
ముత్తుకూరులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కీలక సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం లోని ముత్తుకూరు అభివృద్ధి బాధ్యతను ఆదాని కృష్ణపట్నం పోర్టు చేపట్టబోతోంది. దీనికి సంబంధించిన సమీక్ష సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 3. 30 గంటలకు ముత్తుకూరు మండల పరిషత్ కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. దీనివల్ల ముత్తుకూరు త్వరలో స్మార్ట్ విలేజ్ గా మారనుంది.

సంబంధిత పోస్ట్