శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

59చూసినవారు
శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
ఉదయగిరి మండలం గుడి నరవ గ్రామం లోని శివాలయంలో సోమవారం భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం శివుడికి ప్రీతి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్