దుత్తలూరు: వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు

66చూసినవారు
దుత్తలూరు: వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు
దుత్తలూరు మండలం నందిపాడు సెంటర్ సమీపంలోని రెడ్లదిన్నె గ్రామం వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూజలు జరగనున్నాయి. దీంతో ఆలయాన్ని ప్రత్యేకంగా పరిమళ పుష్పాలతో అలంకరించారు. కాగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భక్తులు ఈ ఆలయానికి ఎక్కువగా తరలివస్తుంటారు. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్