పిఠాపురానికి ఉదయగిరి నుంచి జనసైనికులు

71చూసినవారు
పిఠాపురానికి ఉదయగిరి నుంచి జనసైనికులు
పిఠాపురంలో నేడు జనసేన పార్టీ 12 ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి మండలం నుంచి జనసైనికులు గురువారం రాత్రి ప్రారంభమై వెళ్లారు. చలో పిఠాపురం కమిటీ సభ్యులు సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో జనసైనికులు భారీ సంఖ్యలో ఉదయగిరి నుంచి వెళ్లారు. జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్