సీతారాంపురం: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలి

66చూసినవారు
సీతారాంపురం: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలి
సీతారాంపురం మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులపై ఏపీఓ శ్యామల బుధవారం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో తమకు ఉపాధి హామీ పనులు లేవని, లేదా జాబ్ కార్డ్ లేదని ఎవరు చెప్పకూడదన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని కల్పించాలని తెలిపారు. ప్రతి వారం లేబర్ ఇంప్రూవ్మెంట్ చేపట్టకపోతే సిబ్బందిపై ఉన్నతాధికారులకు నివేదికను పంపించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్