ఉదయగిరి నూతన తహశీల్దార్‌ను సన్మానించిన టీడీపీ నేతలు

64చూసినవారు
ఉదయగిరి నూతన తహశీల్దార్‌ను సన్మానించిన టీడీపీ నేతలు
నెల్లూరు జిల్లా ఉదయగిరి నూతన తహశీల్దారుగా ఎల్. రామ్మోహన్ రావును గురువారం బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బయన్న యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు నూతన తహశీల్దార్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కన్వీనర్ బొజ్జ నరసింహులు, ఉప్పుటూరి పెద్ద వెంకటయ్య, నల్లిపోగు నరసింహులు, వరికుటి రామ్మోహన్, బిజెపి నేత రోశయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్