వరికుంటపాడు: పారిశుధ్య పనులు తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో

70చూసినవారు
వరికుంటపాడు: పారిశుధ్య పనులు తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో
వరికుంటపాడు మండల డిప్యూటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి(డిప్యూటీ ఎంపీడీవో) నాగూర్ వళి మండలంలోని వేంపాడు గ్రామ పంచాయతీలోని అశోక్ నగర్ గ్రామంలో బుధవారం పర్యటించారు. అక్కడ జరుగుచున్న పారిశుధ్య కార్యక్రమాలను తనిఖీ చేశారు. అనంతరం కొన్ని కుటుంబాల వారికి ఐవీఆర్ఎస్ కాల్స్, డోర్ టూ డోర్ గార్బేజ్ కలెక్షన్ మీద అవగాహన కల్పించారు. అనంతరం ఎస్డబ్ల్యూపీసీ షెడ్ ను సందర్శించి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్