వరికుంటపాడు: ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకర్ల

51చూసినవారు
వరికుంటపాడు: ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకర్ల
వరికుంటపాడు మండలం సాతువారి పల్లి గ్రామంలో తెలుగుదేశం మండలం మరియు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో 5 ఎన్టీఆర్ విగ్రహాలను అందజేసిన ఘనత గుండుపల్లి మాలకొండయ్యకే దక్కుతుందన్నారు.

సంబంధిత పోస్ట్