ఉదయగిరిలో ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ

83చూసినవారు
ఉదయగిరిలో ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ
ఉదయగిరి పట్టణంలో గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వినీత వైద్య సిబ్బందితో కలిసి ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ గురువారం నిర్వహించారు. సిబ్బంది చేత నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షించడంతోపాటు కాన్పుల మధ్య ఎడం ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబమన్నారు. ప్రతిజ్ఞ చేయించారు. సిహెచ్ఓ శివకుమారి, హెచ్ఇ వెంకటసుబ్బయ్య, వైద్య సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్