తిరుపతి లడ్డూ అపవిత్రం చేశారని మేం ఎక్కడా చెప్పలేదు: పవన్

85చూసినవారు
తిరుపతి లడ్డూ అపవిత్రం చేశారని మేం ఎక్కడా చెప్పలేదు: పవన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. గత సీఎం తిరుపతి లడ్డూలు చుట్టారని, అపవిత్రం చేశారని మేం ఎక్కడా చెప్పలేదని పవన్ అన్నారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే ఆయన భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. 'జగన్ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు వైఖరిపైనే మా ఆరోపణలు. తిరుమల ప్రసాదంలో నిబంధనల ఉల్లంఘనపైనే మా ఆవేదన' అని పవన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్