ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన

55చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన
ఏపీలో భారీ వర్షాల ప్రభావం కొనసాగుతున్న విజయవాడలో వరదలు మాత్రం కాస్త శాంతించాయి. దీంతో వారం రోజులుగా వరద ప్రభావానికి ఇచ్చిన సెలవుల నుంచి బయటపడేందుకు పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన కీలక ప్రకటన చేశారు. రేపటి నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు పనిచేస్తాయని ఆమె తెలిపారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు మాత్రం సెలవులు కొనసాగనున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్