జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వత్సవాయి మండలంలో 90. 18 శాతం పోలింగ్ నమోదు కాగా మొత్తం ఓటర్లు 50, 017 మంది ఓటర్లకు 45, 105 ఓట్లు పోల్ అయ్యాయి. వీరిలో పురు షులు 21, 586 మంది, స్త్రీలు 23, 519 మంది ఓట్లు వేశారు. పెనుగంచిప్రోలు మండలంలో 90. 80 శాతం పోలింగ్ నమోదు కాగా మొత్తం ఓటర్లు 1, 815 ఉండగా 35, 967 ఓట్లు పోల్ అయ్యాయి.