మైలవరంలో ప్రధాన రహదారులకు మరమ్మత్తులు

75చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం టిడిపి శాసనసభ్యులు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాలు మేరకు వెల్వడం అడ్డరోడ్ రోడ్డు, ఆర్ అండ్ బి రోడ్లు గుంటలు పడి ప్రయాణికులకు వెళ్ళటానికి ఇబ్బంది కరంగా ఉందని టిడిపి నాయకులు ఆ గుంటలను పుడిచే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులుకార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్