ఏ. కొండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీలు

80చూసినవారు
ఏ. కొండూరు మండలం పోలిశెట్టిపాడు, కోడూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో తిరువూరు ఆర్డీవో కె. మాధురి బుధవారం పరిశీలించారు. కోడూరులో సొసైటీ సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
రైతులకు ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలపై సమాచారం అందించాలన్నారు.
అంతేకానీ రైతులు వచ్చినప్పుడే సమాధానం చెప్తానంటే కుదరదని మండిపడ్డారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బ్లాక్ లిస్ట్ తప్పదని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్