గ్రంథాలయ మాజీ డైరెక్టర్ వేల్పుల ఇకలేరు

73చూసినవారు
గ్రంథాలయ మాజీ డైరెక్టర్ వేల్పుల ఇకలేరు
ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ మాజీ డైరెక్టర్, దళిత నాయకుడు వేల్పుల మల్లికార్జునరావు గుండెపోటుతో సోమవారం మరణించారు. వారి స్వగ్రామం తిరువూరు మండలం రాజుగూడెం లో వారి పార్థీవ దేహానికి పూలమాలతో తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామి దాసు ఘన నివాళుల ర్పించారు. స్వామి దాసుతో పాటు వనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్