గత వైసిపి ప్రభుత్వం అస్తవ్యస్తంగా పనులు చేసింది

60చూసినవారు
విజయవాడ రామలింగేశ్వర నగర్ లో డ్రైనేజీల సమస్యలపై ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసిన గత వైసీపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 70 అడుగుల రోడ్డు నిర్మాణంను పట్టించుకోకపోవడం వలన నేడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్