అమరుడైన మురళి నాయక్ మృతి పట్ల కొవ్వొత్తుల ప్రదర్శన

56చూసినవారు
భారత్ - పాకిస్థాన్ యుద్ధంలో అమరుడైన మురళినాయక్ కు బందర్ రోడ్, స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ విగ్రహం (సామజిక న్యాయ మహా శిల్పం) వద్ద మాజీ మంత్రి పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లాలోని వైసిపి నేతలు ఘన నివాళులర్పించారు. అయన చిత్రపటానికి పూలమాలలు వేసి అయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన చేసి కొన్ని నిముషాలు మౌనం పాటించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్