మార్చి 17-28 వరకు ఓపెన్ టెన్త్ పబ్లిక్ పరీక్షలు

62చూసినవారు
మార్చి 17-28 వరకు ఓపెన్ టెన్త్ పబ్లిక్ పరీక్షలు
ఏపీలో ఓపెన్ స్కూల్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసింది. మార్చి 17 నుంచి 28 వరకు రోజు విడిచి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. 17న హిందీ, 19న ఇంగ్లిష్, 21న తెలుగు/ఉర్దూ/కన్నడ/ఒరియా/తమిళం, 24న గణితం, 26న శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, 28న సోషల్, ఆర్థిక శాస్త్ర పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 17-31 వరకు రెగ్యులర్ టెన్త్ పరీక్షలు జరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్