చిలకలూరిపేట: కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి

78చూసినవారు
చిలకలూరిపేట: కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సమావేశం చిలకలూరిపేట పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మంత్రు నాయక్ అధ్యక్షతన శనివారం జరిగింది. సిపిఐ ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు మాట్లాడుతూ సుమారుగా10 సంవత్సరాలు కామ్రేడ్ ముప్పాళ్ల నాగేశ్వరావు ఆధ్వర్యంలో చేసిన పోరాటం ఫలితముగా బాధితులకు న్యాయం చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు రావాలన్నరు.

సంబంధిత పోస్ట్