పెన్షన్ల పంపిణీ నూరు శాతం జరగాలి: కమిషనర్ హరికృష్ణ

50చూసినవారు
పెన్షన్ల పంపిణీ నూరు శాతం జరగాలి: కమిషనర్ హరికృష్ణ
గుంటూరు నగరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పెన్షనర్ల ఇంటి వద్దనే నూరు శాతం జరగాలని నగర కమిషనర్ ఎస్. హరికృష్ణ బుధవారం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ (ఎఫ్ఏసి) మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఆగస్ట్ 1 న గురువారం సాయంత్రానికి పూర్తిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని పగడ్బందీగా పంపిణీ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్