గుంటూరు: మన్మోహన్ సింగ్ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టారు

58చూసినవారు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంక్షోభంలో ఉన్న భారతదేశాన్ని ఆర్థికంగా నిలబెట్టారని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ గుర్తుచేశారు. గుంటూరు నగరంపాలెం లోని భారతీయ విద్యాభవన్లో గురువారం మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో శివాజీ పాల్గొని మన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. మన్మోహన్ సింగ్ మౌనముని అని ప్రశంసించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్