రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాల పంపిణీ

70చూసినవారు
రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాల పంపిణీ
మాచవరం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు అందజేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి రామమ్మ తెలిపారు. శనివారం మాచవరం వన్ రైతు భరోసా కేంద్రంలో జిలుగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రైతులకు విత్తన దుకాణాల వారు కూడా నాణ్యమైన విత్తనాలు అమ్మకాలు జరపాలని సూచించారు. కార్యక్రమంలో కరుణకుమారి, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్