మంగళగిరి అధికారులకు లోకేశ్ సూచనలు

57చూసినవారు
మంగళగిరి అధికారులకు లోకేశ్ సూచనలు
మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్, గ్యాస్ పైప్లాన్ చేపట్టనున్నారు. ఈ పనులపై మంత్రి నారా లోకేశ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఎంటీఎంసీ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్