మంగళగిరి: నారా లోకేశ్ ను కలిసిన జెస్సీరాజ్ కుటుంబం

67చూసినవారు
మంగళగిరి: నారా లోకేశ్ ను కలిసిన జెస్సీరాజ్ కుటుంబం
మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి మాత్రపు జెస్సీ రాజ్ రాష్ట్రపతి చేతులమీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్-2025 అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లి మండలం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జెస్సీరాజ్ను మంత్రి అభినందించారు. భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్