మంగళగిరి: ఘనంగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభం

73చూసినవారు
మంగళగిరి: ఘనంగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా పరిధిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ను గురువారం రాత్రి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి చొరవతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) సంస్థ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రూ. 2 కోట్ల నిధులతో ఈ వాహనాన్ని ఏర్పాటు చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్