రేపు ఆగస్టు 1నుండి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమoలో పొన్నూరు నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు ఉదయం 6 గంటలకల్లా పాల్గొనాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు
కూటమి శ్రేణులు పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.