పొన్నూరు: విజ్ఞాన్స్ యూనివర్సిటీలో అభ్యుదయ రైతుల పురస్కారాలు

60చూసినవారు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం విజ్ఞాన్స్ యూనివర్సిటీ- రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు అభ్యుదయ రైతుల పురస్కారాలు- 2025 కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చే నాయుడు ప్రారంభించారు. వివిధ వ్యవసాయ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి తలకించారు. వివిధ వ్యవసాయ ఉత్పత్తులపై కంపెనీల సభ్యులు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్