తెనాలి: జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన డీఎస్పీ

73చూసినవారు
గన్నవరంలోని కేసరపల్లిలో రేపు జరగనున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు వచ్చే ప్రజలకు తెనాలికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి బృందం అల్పాహారం అందజేయనున్నారు. శనివారం తెనాలి నుంచి లారీల సరుకులను తీసుకుని బృందం సభాస్థలికి బయలుదేరింది. ఈ వాహనాలను తెనాలి డీఎస్పీ జనార్దనరావు జండా ఊపి ప్రారంభించారు. ఆదివారం జరిగే సభలో 35 వేల మందికి అల్పాహారం అందజేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్